అయోధ్యలోని రామజన్మభూమి వద్ద రామ్లల్లాకు ప్రధాని మోదీ పూజలు చేశారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు సాష్టాంగ నమస్కారం చేసిన ఆయన.. రాముడికి పూలమాల వేశారు. అనంతరం రాముడి విగ్రహానికి నైవేధ్యం పెట్టి హారతి ఇచ్చారు. ఆలయం బయట పారిజాత మొక్కను నాటారు.
![ayodhya live news 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8301385_250_8301385_1596612642892.png)
![ayodhya live news 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8301385_853_8301385_1596612915285.png)
కార్యక్రమంలో మోదీతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంట ఉన్నారు.
![ayodhya live news 2020](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8301385_539_8301385_1596613049626.png)