ETV Bharat / bharat

రామ్​లల్లాకు మోదీ సాష్టాంగ నమస్కారం

author img

By

Published : Aug 5, 2020, 12:42 PM IST

Updated : Aug 5, 2020, 1:12 PM IST

అయోధ్యలోని రామ్​లల్లాకు ప్రధాని మోదీ పూజలు చేశారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు సాష్టాంగ నమస్కారం చేసిన ఆయన.. అనంతరం రాముడి విగ్రహానికి హారతి ఇచ్చారు.

ayodhya live news 2020
రామునికి మోదీ సాష్టాంగ నమస్కారం
రామ్​లల్లాకు మోదీ సాష్టాంగ నమస్కారం

అయోధ్యలోని రామజన్మభూమి వద్ద రామ్​లల్లాకు ప్రధాని మోదీ పూజలు చేశారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు సాష్టాంగ నమస్కారం చేసిన ఆయన.. రాముడికి పూలమాల వేశారు. అనంతరం రాముడి విగ్రహానికి నైవేధ్యం పెట్టి హారతి ఇచ్చారు. ఆలయం బయట పారిజాత మొక్కను నాటారు.

ayodhya live news 2020
రామ్​లల్లాకు మోదీ సాష్టాంగ నమస్కారం
ayodhya live news 2020
రాముడికి పూలమాల వేస్తున్న మోదీ

కార్యక్రమంలో మోదీతో పాటు ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ వెంట ఉన్నారు.

ayodhya live news 2020
పారిజాత మొక్కను నాటిన మోదీ

రామ్​లల్లాకు మోదీ సాష్టాంగ నమస్కారం

అయోధ్యలోని రామజన్మభూమి వద్ద రామ్​లల్లాకు ప్రధాని మోదీ పూజలు చేశారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు సాష్టాంగ నమస్కారం చేసిన ఆయన.. రాముడికి పూలమాల వేశారు. అనంతరం రాముడి విగ్రహానికి నైవేధ్యం పెట్టి హారతి ఇచ్చారు. ఆలయం బయట పారిజాత మొక్కను నాటారు.

ayodhya live news 2020
రామ్​లల్లాకు మోదీ సాష్టాంగ నమస్కారం
ayodhya live news 2020
రాముడికి పూలమాల వేస్తున్న మోదీ

కార్యక్రమంలో మోదీతో పాటు ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ వెంట ఉన్నారు.

ayodhya live news 2020
పారిజాత మొక్కను నాటిన మోదీ
Last Updated : Aug 5, 2020, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.